KARTHIKA MASAM 21
KARTHIKA MASAM 21
అంగీర సుడు దన లో భానకు చేసిన తత్వ పదేశము
ఓ ముని శ్రేష్టులార ! ఓ ధన లోభి ! నీకు కలిగిన సంశ యంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము.
కర్మ
వలన ఆత్మకు దేహధారణము సంభ వించు చున్నది. కావున, శారిరోత్పతి కర్మ
కారణముగుచున్నది. శ రి ర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక , కర్మ
చేయుటకు శరిరమే కార ణ ముగుచున్నది. స్థూల సుక్ష్మం శరీర సంబంధ మువలన ఆత్మ
కు కర్మ సంబంధ మువలన ఆత్మకు కర్మ సంబంధ ము కలుగునని తొల్లి పరమేశ్వరుడు
పార్వతి దేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ' యన
గా యీ శరీరమును న హంకార ముగా ఆవరించి వ్యవ హరించుచున్నది - అని అంగీరసుడు
చెప్పగా " ఓ మునిoద్రా! నేనింత వరకు యీ దే హర మే ఆత్మ యని భావించుచుంటి ని.
కనుక, యింకను వివర ముగా చెప్పబడిన వాక్యార్ధ జ్ఞానమునకు పాదార్ద జ్ఞానము
కారణమగుచుండును. కాన, అహం బ్రహ్మ' యను వ్యక్యార్ధ మును గురించి నాకు తెలియ
జెయండి " యని ధన లో భుడు కోరెను. అప్పుడు ధన లోభునితో అంగీర సుడి డ్ల ని
యె - ఈ దే హము అంత: కరణ వృత్తి కి సాక్షి యె, ' నేను - నాది ' అని చెప్పబడు
జీవత్మాయే ' అహం' అను శబ్దము. సర్వాంత ర్యామియై సచ్చిదానంద రూపమైన
పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్ర
సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞాన రూపి శరీరెంద్రి యములు మెదలగువాని
వ్యాపార మునుందు ప్రవర్తింప జేసి వానికంటే వేరుగా వున్నా దైమెల్ల ప్పుడు
నొకే రీ తిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యునబడ ను." నేను" అనునది శ రీ
రెంద్రి యాదులు కూడా నామరూ పంబుతో నుండి నశించున విమేగాక, యిట్టి దేహమునకు
జగర్స్వప్న సుషుప్త్య వస్థలు స్థూల సూక్షా కార శ రీ రంబులను మూడింటి
ముందునూ "నేను"" నాది " అని వ్యవ హరించేదే ఆత్మయని గ్రహించు కొనుము..
ఇనుము
సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శ రీ ర, ఇంద్రి యాలు దేని నాశ్ర
యించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే , అవి ఆత్మ వలన తమ పనిని చేయును.
నిద్ర లో శ రీ రే౦ ద్రి యాల సంబంధ మూ లేక గాడ నిద్ర పోయి, మేలోన్న తర్వాత
'నేను సుఖి నిద్ర పోతిని, సుఖింగావుంది ' అనుకోనునది యే ఆత్మ.
దిపము
గాజుబుడ్డి వుండి ఆ గాజును, ప్రకాశిం పజే యునటులే ఆత్మ కూడా దేహంద్రి
యాలను ప్రకాశింప చేయుచున్నది . ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా
పుత్రాదులు ఇష్ట ముగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పద మగు వస్తు వేదో అది
యే ' పరమాత్మ' యని గ్రహింపుము. ' తత్వమసి ' మొద లైన వాక్య ము లంద లి '
త్వం' అను పద మునుకు కించిత్ జ్ఞాత్వాది శాశిష్ట మైన సచ్చిదానంద స్వరూపమని
అర్ధము " తత్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా
సర్వజ్ఞ త్వాది ధర్మములను విదిలి వేయగా సచ్చిదానంద రూప మొక్కటియే నిలుచును.
అదియే " ఆత్మ దేహ లక్షణము - లుండుట - జన్మించుట-పెరుగుట- క్షీ ణి౦చుట-
చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞా నానంద
స్వరూపమే పూర్ణ త్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము,
సంపూర్ణత్వము నిరుపించాబడి యున్నదో అదియే " ఆత్మ". ఒక కుండను జూచి అది
మట్టితో చేసిన దే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహంత ర్యామి యగు
జీవాత్మ పరమత్మయని తెలుసుకొనుము. జీవులచే కర్మ ఫలమను భవింప జేసేవాడు
పరమేశ్వరుడ నియు, జీవులా కర్మ ఫలమను భావింతురనియు తెలుసుకొనుము. అందువలన
మానవుడు గుణ సంపత్తు గలవాడై గురుశు శ్రూష నొనర్చి సంసార సంబంధ మగు ఆశలన్ని
విడచి విముక్తి నొంద వలయును. మంచి పనులు తలచిన చిట్టా శుద్దియు, దానివలన
భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మ నుష్ట నము
చేయ వలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు- అని అంగిరసుడు చెప్పగా
ధనలోభుడు నమస్కరించి యిట్ల నెను.
ఇట్లు స్కాంద పురాణా ౦ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి
సప్త ద శా ధ్యాయము- పదిహేడవ రోజు పారాయణ సమాప్తము.
|